తమ సిబ్బందిలో 13 శాతం మందిని తొలగించబోతున్నట్టు ఆన్లైన్ పుడ్ ఆర్డిరింగ్ ప్లాట్ఫామ్ జొమాటో ప్రకటించింది. కోవిడ్ 19 సంక్షోభం ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. గత రెండు నెలల్లో కంపెనీ వ్యాపారం ఊహించనివిధంగా మారిపోయింది. ఈ మార్పులు శాశ్వతంగా ఉంటాయని భావిస్తున్నామని జొమాటో స్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయెల్ కంపెనీ వైబ్సైట్లో పేర్కొన్నారు. జొమాటోలో ఎక్కువ కాలం పని లభించని ఉద్యోగులు ఆరు నెలలపాటు 50 శాతం జీతంతో కొనసాగవచ్చని ప్రకటించారు.
'Telugu Times' is the First Global Telugu Newspaper started in July 2003 by a team of experienced Professionals in the Media, Business in India and abroad. Telugu Times is truly global as its pages are prepared in Hyderabad office, transmitted directly to the Press in USA, printed in San Francisco and distributed throughout USA.
Saturday, May 16, 2020
ఉద్యోగులకు జొమాటో ఉద్వాసన
తమ సిబ్బందిలో 13 శాతం మందిని తొలగించబోతున్నట్టు ఆన్లైన్ పుడ్ ఆర్డిరింగ్ ప్లాట్ఫామ్ జొమాటో ప్రకటించింది. కోవిడ్ 19 సంక్షోభం ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. గత రెండు నెలల్లో కంపెనీ వ్యాపారం ఊహించనివిధంగా మారిపోయింది. ఈ మార్పులు శాశ్వతంగా ఉంటాయని భావిస్తున్నామని జొమాటో స్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయెల్ కంపెనీ వైబ్సైట్లో పేర్కొన్నారు. జొమాటోలో ఎక్కువ కాలం పని లభించని ఉద్యోగులు ఆరు నెలలపాటు 50 శాతం జీతంతో కొనసాగవచ్చని ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
For Latest News Updates Go On www.nratelugu.com
ReplyDelete